18 మంది మృతి మసాజ్ పార్లర్లో మంటలు..
- February 05, 2017
బీజింగ్, ఫిబ్రవరి 5: చైనాలో ఓ మసాజ్ పార్లర్లో అగ్నిప్రమాదం సంభవించింది. జీజియాంగ్ ప్రావిన్స్లో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటో తెలియరాలేదు. మంటలు వ్యాపించగానే.. పార్లర్ సిబ్బంది కిటికీల్లోంచి దూకేసినట్టు ప్రత్యక్షసాక్షులను ఉటంకిస్తూ మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









