కువైట్ వాసికి కేటీఆర్ ఆపన్న హస్తం
- February 08, 2017
విదేశాలకు వలసవెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపట్ల మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కువైట్లో కేసుల్లో ఇరుక్కొని జైలు జీతం గడుపుతున్న నిజామాబాద్ జిల్లా వాసి ప్రశాంత్కు మంత్రి కేటీఆర్ సాయం చేశారు. ప్రశాంత్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని, అక్రమ కేసుల్లో ఇరుక్కొని జైలు జీవితం గడుపుతున్నాడని అతని కుటుంబ సభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రశాంత్ను హైదరాబాద్కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జీఏడీ ఎన్ఆర్ఐ అధికారులు, కువైట్ అధికారులను సంప్రదించి ప్రశాంత్ను హైదరాబాద్కు తీసుకువచ్చారు.అనంతరం ప్రశాంత్ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







