కువైట్ వాసికి కేటీఆర్ ఆపన్న హస్తం
- February 08, 2017
విదేశాలకు వలసవెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపట్ల మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కువైట్లో కేసుల్లో ఇరుక్కొని జైలు జీతం గడుపుతున్న నిజామాబాద్ జిల్లా వాసి ప్రశాంత్కు మంత్రి కేటీఆర్ సాయం చేశారు. ప్రశాంత్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని, అక్రమ కేసుల్లో ఇరుక్కొని జైలు జీవితం గడుపుతున్నాడని అతని కుటుంబ సభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రశాంత్ను హైదరాబాద్కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జీఏడీ ఎన్ఆర్ఐ అధికారులు, కువైట్ అధికారులను సంప్రదించి ప్రశాంత్ను హైదరాబాద్కు తీసుకువచ్చారు.అనంతరం ప్రశాంత్ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









