బెజవాడ కు దూసుకొస్తున్న మెట్రో కళ..!!
- September 17, 2015
విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. 25 కి.మీ. మేర ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.మెట్రో నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. పట్టణాభివృద్ధిశాఖ నిబంధనల ప్రకారం రాష్ట్రం నివేదికను కేంద్రానికి సమర్పించాలన్నారు. విజయవాడలో నిర్మించనున్న మెట్రో నిర్మాణంపై ఇటీవలే మెట్రో నిపుణుడు శ్రీధరన్ నేతృత్వంలోని బృందం నివేదికను ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును దిల్లీ మెట్రో రైల్వేకార్పోరేషన్కు అప్పగించారు. రాష్ట్ర,నగరస్థాయిలో పట్టణ రవాణానిధి ఏర్పాటు చేయాలి* సూత్రప్రాయ అంగీకారం తెలిపినందున రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోవాలి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







