లిబియా లో కిడ్నాప్ అయిన తెలుగు వాసి
- September 17, 2015
లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, సెప్టెంబరు 17 : లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









