లిబియా లో కిడ్నాప్ అయిన తెలుగు వాసి

- September 17, 2015 , by Maagulf
లిబియా లో కిడ్నాప్ అయిన తెలుగు వాసి

లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్‌ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, సెప్టెంబరు 17 : లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్‌ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com