లిబియా లో కిడ్నాప్ అయిన తెలుగు వాసి
- September 17, 2015
లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, సెప్టెంబరు 17 : లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







