లిబియా లో కిడ్నాప్ అయిన తెలుగు వాసి
- September 17, 2015
లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, సెప్టెంబరు 17 : లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







