దుబాయ్ కాలువ ద్వారా ఇప్పుడు ఒక సాంప్రదాయ అబ్రా ప్రయాణం
- February 12, 2017
దుబాయ్: సాంప్రదాయ అబ్రాస్ ప్రయాణానికి ఇప్పుడు దుబాయ్ కాలువలో అందుబాటులో ఉన్నాయని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) శనివారం ప్రకటించింది.ప్రధానంగా 20 సీట్లు గల అబ్రాస్ పర్యాటకులకు అనువుగా ఉంటాయని, ఇందులో ప్రయాణించడానికి ఒక్కొక్కరకి 25 డి హెచ్ టిక్కెట్ల కోసం వసూలు చేస్తారు. స్టేషన్ నుండి షేక్ జాయెద్ రోడ్ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. అబ్రాస్ గంటకు 300 డి హెచ్ అద్దెతో అందుబాటులో ఉంటుంది. ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యొక్క సి ఈ ఓ అబ్దుల్లా యూసుఫ్ అల్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ కాలువలో సంప్రదాయ అబ్రాస్ నిర్వహణ ముఖ్యంగా పర్యాటకుల లక్ష్యంగా ఏర్పాటుచేయబడిందని అలాగే సముద్ర రవాణా సేవలు విస్తరించే ప్రణాళికలలో ఇదో భాగం అని ఆయన తెలిపారు. సంప్రదాయ అబ్రాలో ప్రయాణించడానికి 20 మందికి అవకాశం కల్పించే సామర్థ్యం ఉంది కోరినప్పుడు అందుబాటులోఉంటుంది, ఒక పర్యటనలో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు ఉంటె షేక్ జాయెద్ రోడ్ స్టేషన్ నుండి ప్రారంభమయ్యే ప్రయాణం బాగుంటుందని యూసుఫ్ అల్ ఆలీ తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









