సదరన్ ట్రావెల్స్ హాలిడే బజార్కు విశేష స్పందన--ఎండీ ప్రవీణ్ కుమార్
- February 12, 2017
హైదరాబాద్ మాసబ్ట్యాంక్ గోల్కొండ హోటల్లో సదరన్ ట్రావెల్స్ ఏర్పాటు చేసిన హాలిడే బజార్కు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దేశ,విదేశాల్లోని పర్యాటక ప్రదేశాలు చూడాలనుకునే సందర్శకులకు ఇవాళ రేపు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు సదరన్ ట్రావెల్స్ ఎండీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఏపీ,తెలంగాణ,కర్నాటక, తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో సదరన్ ట్రావెల్స్ నిర్వహించే హాలిడే బజార్లో టూర్లు ప్లాన్ చేసుకున్న వారికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించామన్నారు. ఈ ఏడాది కేవలం హైదరాబాద్కే పరిమితమైన హాలిడే బాజర్లను 20కిపైగా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









