అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం బహిష్కరణ..
- February 14, 2017
సుప్రీంకోర్టు తీర్పుతో జైలు జీవితంలోకి అడుగుపెట్టబోయే ముందు శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్సెల్వంను అన్నాడీఎంకే నుంచి నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయన్ని తొలగించినట్లు పార్టీ ప్రకటించారు. సెల్వం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అన్నాడీఎంకే ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









