అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం బహిష్కరణ..
- February 14, 2017
సుప్రీంకోర్టు తీర్పుతో జైలు జీవితంలోకి అడుగుపెట్టబోయే ముందు శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్సెల్వంను అన్నాడీఎంకే నుంచి నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయన్ని తొలగించినట్లు పార్టీ ప్రకటించారు. సెల్వం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అన్నాడీఎంకే ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







