ఒమాన్లో కార్మిక చట్టాన్ని అతిక్రమించిన 320 మందిని పట్టుకున్న మానవ వనరుల శాఖ
- September 18, 2015
మానవ వనరుల శాఖ వారి ఉమ్మడి తనిఖీ బృందాలు - సెప్టెంబరు 4 నుండి 10 వరకు కార్మిక చట్టాలను అతిక్రమించిన వారిలో - 243 వాణిజ్య పనివారు, 48 వ్యవసాయ పనివారు, 29 గృహసoబంధ పనివారు, మొత్తం 320 మంది అని తెలియవచ్చింది. వీరు పట్టుకున్న 316 మందిలో 110 మంది పరా రీలో ఉన్నవారు కాగా, 168 మంది స్ట్రేయ్ వర్కర్లు, మిగిలిన 38 మంది వివిధ రకాలుగా చట్టాన్ని ఉల్లంఘించిన వారని చెప్పారు. మరల, వీరిలో అత్యధికంగా అంటే 102 మంది మస్కట్ గవర్నరేట్ కు చెందిన వారు కాగా, అల్ దాఖిలియా గవర్నరేట్ కు చెందిన వారు 59 మంది. వీరిపై సంబంధిత శాఖ అధికారులు న్యాయ విచారణ చేపట్టారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







