రద్దయిన నోట్ల మార్పిడి: ఎన్నారైలకు గడువు పెరిగే అవకాశం
- February 15, 2017
భారతదేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం కరెన్సీ రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎన్ఆర్ఐల కోసం జూన్ 30 వరకు అవకాశం కల్పించింది. అయితే ఈ డెడ్లైన్ని సమీప భవిష్యత్తులో పెంచే అవకాశం ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ హోమి ఫిరోజ్ రనినా చెప్పారు. నవంబర్ 9 నుంచి 30 డిసెంబర్ వరకు విదేశాల్లో ఉన్నవారు మార్చ్ 31 వరకు రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పించారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పటినుంచి (నవంబర్ 8) విదేశాల్లోనే ఉన్నవారు జూన్ 30 వరకు రద్దయిన నోట్లను మార్పిడి చేసుకునేందుకు వీలు కల్పించారు. మోడర్న్ ఎక్స్ఛేంజ్ కంపెనీ నిర్వహించిన ఈవెంట్లో హోమి ఫిరోజ్ రనినా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నకిలీ నోట్లు, నల్లధనం రూపంలో నడవకుండా ఉండేందుకే కరెన్సీ రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా ఈ ఈవెంట్లో ఇండియా అంబాసిడర్ టు ఒమన్ ఇంద్రా మణి పాండే తదితరులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







