సినీ డైరెక్టర్పై అత్యాచార కేసు...
- February 16, 2017
హైదరాబాద్ : ఓ మహిళను బెదిరించి లొంగదీసుకున్న సినీ దర్శకుడిపై మేడిపల్లి పోలీస్స్టేషన్లో అత్యాచార కేసు నమోదైంది. మధురానగర్లో నివసిస్తున్న కార్తికేయ బోడుప్పల్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువతితో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. సినిమాలకు దర్శకత్వం వహిస్తానని చెప్పడంతో ఆమె డబ్బు పెట్టుబడి పెడతానని అతడికి చెప్పింది. ఇద్దరి మధ్య ఉన్న పరిచయంతో ఒకరోజు ఆమె ఫొటోలు, వీడియోలను కార్తికేయ చిత్రీకరించాడు. వాటిని అడ్డంపెట్టుకుని అతడు ఆమెను లొంగదీసుకున్నాడు. కార్తీకేయ బెదరింపులు మితిమీరడంతో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







