సలాలాలో భారతీయ వలసదారుడి మృతదేహం లభ్యం..
- February 17, 2017
సలాలాలో భారతీయ వలసదారుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఇండియన్ సోషల్ క్లబ్ సలాలా ఛైర్మన్ మరియు హానరరీ కాన్సులర్ ఏజెంట్ (దోఫార్ రీజియన్) మన్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుడ్ని కేరళకు చెందిన జీవా షెబిన్గా గుర్తించడం జరిగింది. జీవా మృతికి వెనుక కారణాల్ని అన్వేషిస్తున్నారు పోలీసులు. 2017లో ఇద్దరు భారతీయ వలసదారులు మొహమ్మద్ ముస్తాఫా, నజీబ్ మొహమ్మద్ సలాలా ఈస్టర్న్ ప్రాంతంలోని దహిరాజ్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







