సలాలాలో భారతీయ వలసదారుడి మృతదేహం లభ్యం..

- February 17, 2017 , by Maagulf
సలాలాలో భారతీయ వలసదారుడి మృతదేహం లభ్యం..

సలాలాలో భారతీయ వలసదారుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌ సలాలా ఛైర్మన్‌ మరియు హానరరీ కాన్సులర్‌ ఏజెంట్‌ (దోఫార్‌ రీజియన్‌) మన్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుడ్ని కేరళకు చెందిన జీవా షెబిన్‌గా గుర్తించడం జరిగింది. జీవా మృతికి వెనుక కారణాల్ని అన్వేషిస్తున్నారు పోలీసులు. 2017లో ఇద్దరు భారతీయ వలసదారులు మొహమ్మద్‌ ముస్తాఫా, నజీబ్‌ మొహమ్మద్‌ సలాలా ఈస్టర్న్‌ ప్రాంతంలోని దహిరాజ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com