'ఎయిర్ ఏషియా' వారి సరికొత్త ఆఫర్
- February 18, 2017
విమాన ప్రయాణీకుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా సరికొత్త ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,099కే విమాన టికెట్ను అందించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 19 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 30, 2017 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. గువహటి-ఇంఫాల్ మధ్య ప్రయాణించే వారికి మాత్రమే రూ.1,099కి టికెట్ లభించనుంది. కోచి-బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్ల మధ్య రూ.1,449, గోవా-బెంగళూరు రూ.1,599, విశాఖపట్నం-బెంగళూరు రూ.1,699లుగా టికెట్ ధరలు ఉన్నాయి. అయితే ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయో సంస్థ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







