అబుధాబి లో హిందూ దేవాలయానికి స్థలం కేటాయింపు
- September 19, 2015
తొలిసారిగా అబుధాబి ప్రభుత్వం హిందూ దేవాలయం కోసం స్థలాన్ని కేటాయించింది. ఇటీవల ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అబుధాబి లో దేవాలయానికి స్థలాన్ని కేటాయించడానికి నిర్ణయించింది. సాధారణంగా ముస్లిం దేశాల్లో ఒక హిందూ దేవాలయానికి స్థలం ఇవ్వడం అరుదుగా జరుగుతుంటాయి. ప్రస్తుతం దుబాయ్లో రెండు హిందూ దేవాలయాలు ,ఒక సిక్ గురుద్వారా ఉన్నాయి. అబుధాబి లో ఒక్కటి హిందూ మందిరం లేకపోవడం, దీంతో అబుధాబి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







