అబుధాబి లో హిందూ దేవాలయానికి స్థలం కేటాయింపు
- September 19, 2015
తొలిసారిగా అబుధాబి ప్రభుత్వం హిందూ దేవాలయం కోసం స్థలాన్ని కేటాయించింది. ఇటీవల ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అబుధాబి లో దేవాలయానికి స్థలాన్ని కేటాయించడానికి నిర్ణయించింది. సాధారణంగా ముస్లిం దేశాల్లో ఒక హిందూ దేవాలయానికి స్థలం ఇవ్వడం అరుదుగా జరుగుతుంటాయి. ప్రస్తుతం దుబాయ్లో రెండు హిందూ దేవాలయాలు ,ఒక సిక్ గురుద్వారా ఉన్నాయి. అబుధాబి లో ఒక్కటి హిందూ మందిరం లేకపోవడం, దీంతో అబుధాబి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









