వాయిదా పడ్డ ఇస్రో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం
- February 19, 2017
అధిక బరువైన ఉపగ్రహాలను నింగిలోకి పంపించే జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది. రాకెట్ నిర్మాణంలో చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా మార్చిలో జరగాల్సిన జీఎస్ఎల్వీ ఎఫ్ 09 రాకెట్ ప్రయోగం నెల పాటు వెనక్కి వెళ్లింది. ఫిబ్రవరిలో 104ఉపగ్రహాలను ఒకే రాకెట్లో పంపి రికార్డ్ సాధించిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న సాంకేతిక లోపం కారణంగా మార్చిలో నిర్వహించాల్సిన ప్రయోగాన్ని ఏప్రిల్కు మార్చామని షార్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









