సులువైన ఇన్వెస్ట్ ఈజీ పోర్టల్ ద్వారా 45 వీధి విక్రయాల రిజిస్టర్
- February 19, 2017
మస్కట్:సులువైన ఇన్వెస్ట్ ఈజీ పోర్టల్ ద్వారా 45 వీధి విక్రేతల నమోదు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతెలిపింది. ఈ ఎంపిక జనవరి నుండి ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ సేవతో వీధి వితరణ బండ్లు ఏర్పాటు కోసం ఒక లైసెన్స్ గుర్తింపు పొందటానికి అవకాశం ఏర్పడనుంది, ఈ చిరు వ్యాపారులు ఆరోగ్య అవసరాల కోసం కట్టుబడి ఉండాలని మరియు వ్యాపారానికి ఉపయోగించే పరికరాలు శుచిగా ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









