సులువైన ఇన్వెస్ట్ ఈజీ పోర్టల్ ద్వారా 45 వీధి విక్రయాల రిజిస్టర్
- February 19, 2017
మస్కట్:సులువైన ఇన్వెస్ట్ ఈజీ పోర్టల్ ద్వారా 45 వీధి విక్రేతల నమోదు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతెలిపింది. ఈ ఎంపిక జనవరి నుండి ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ సేవతో వీధి వితరణ బండ్లు ఏర్పాటు కోసం ఒక లైసెన్స్ గుర్తింపు పొందటానికి అవకాశం ఏర్పడనుంది, ఈ చిరు వ్యాపారులు ఆరోగ్య అవసరాల కోసం కట్టుబడి ఉండాలని మరియు వ్యాపారానికి ఉపయోగించే పరికరాలు శుచిగా ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచింది.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







