మాదక ద్రవ్యాల పెండింగ్ కేసులో తగ్గిన జైలుశిక్ష
- February 19, 2017
మనామా:30,000 బి డి కంటే ఎక్కువ విలువైన గంజాయి మరియు 500 మాదక ద్రవ్య మాత్రలను బంగ్లాదేశీ వ్యక్తి అక్రమ రవాణాకు పాల్పడినట్లు నేరారోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో జీవిత ఖైదులో 10 సంవత్సరాల శిక్ష కుదించబడింది. అయితే కోర్టు నిందితునికి 5000 బిడి జరిమానాని సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం ధృవీకరించింది పోలీసు అధికారులు కింగ్డమ్ వెలుపల నుండి, అతని పేరుతో వచ్చిన మోటారుబైకుల విడి భాగాలతో పాటు మాదక ద్రాయాల ప్యాకేజీలు, మాత్రలు కనుగొన్న తర్వాత ఆ నిందితుడిని అరెస్టు చేశారు.ముద్దాయికి బహరేన్ లో మాదక ద్రవ్యాల పంపిణీదారుడని న్యాయవాదులు చెప్పారు. ఆ వ్యక్తికి 25 సంవత్సరాల జైలుశిక్ష సమానం ఆ తర్వాత ప్రతివాదిని బహరేన్ నుండి బహిష్కరించనున్నారు..
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









