విడాకుల అనంతరం మళ్ళీ ప్రేమలో పడ్డ మాజీ హీరోయిన్
- February 21, 2017
సినీ నటీనటుల ప్రేమ, పెళ్లి విడిపోవడం సర్వసాధారణం అయిపోయాయి.. ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్నారు అనుకొనేలోగా.... మళ్ళీ విడాకుల కోసం కోర్టు కు ఎక్కారు అని వార్త వినిపిస్తూనే ఉన్నది.. కానీ విడాకుల తీసుకొన్న జంటలు మళ్ళీ వెంటనే మరొకరితో ప్రేమాయణం సాగిస్తున్నారు.. తాజాగా విడాకులు తీసుకొని మళ్ళీ ప్రేమాయణం సాగిస్తున్న భామగా కరిష్మా కపూర్ అంటూ బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే...
కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్ కు మధ్య విభేదాలు అంటూ విడాకులు గత ఏడాది తీసుకొన్నారు.. కరిష్మాకు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు.. కొంత కాలం ఒంతిరిగా జీవితం గడిపిన కరిష్మా గత కొద్ది కాలంగా సందీప్ తోష్నివాల్ అనే వ్యక్తి తో సన్నిహితంగా ఉంటుంది అని టాక్... సందీప్ ని కరిష్మా తన ఇంటిలో ఏ వేడుక జరిగినా ఆహ్వానించడం.. అతి చనువుగా మెలగడంతో వీరిద్దరి మద్య ప్రేమాయణం సాగుతుంది అని బీ టౌన్ జనాల గుసగుసలు.. కాగా వీరి రిలేషన్ ప్రేమ తో సరా... లేక పెళ్ళికి బాట వేస్తుందో చూడాలి మరి అంటున్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







