తల్లిదండ్రులు ఇరువురు కువైట్ లో ఉంటేనే పిల్లల వీసా పునరుద్ధరణ
- February 23, 2017
కువైట్ : తల్లిదండ్రులు వారి పిల్లల రెసిడెన్సీ వీసాలు పునరుద్ధరణ పొందాలంటే సమ్మతమైన నివాసిత వీసాలతో ఇరువురు కువైట్ గడుపుతున్నట్లయితేనే మంజూరు చేయాలని, ఇది తప్పనిసరి చేయాలని అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క రెసిడెన్సీ వ్యవహారాల డైరెక్టరేట్ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే వీటి అమలులో చాలా వరకు కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలిపారు. మహిళా డాక్టర్లు, ఉపాధ్యాయులకు కువైట్ లో తమ భర్తల ఉనికి లేకుండా వారి పిల్లల ప్రాయోజిత్వానికి అనుమతిస్తుంది, "ఈ మినహాయింపులు ప్రభుత్వ రంగంలో పని చేసే కొన్ని తరగతుల వారి కోసం తయారు చేయబడుతుందని, అయితే, ప్రైవేటు రంగంలో ఇవేమీ వర్తించవని ఆ వర్గాలు తెలిపాయి. ఒక నిర్వాసితుడు తన భార్యను విడనాడిన సందర్భంలో, ఆమె కువైట్ మరియు ఆమె విదేశాల్లో ఉంటే, కువైట్ లోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఒకవేళ ఆమె కనుక కువైట్లో కనుక ఉంటె ఆమె రెసిడెన్సీ పునరుద్ధరించబడదాని వారు వివరించారు.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









