తల్లిదండ్రులు ఇరువురు కువైట్ లో ఉంటేనే పిల్లల వీసా పునరుద్ధరణ
- February 23, 2017
కువైట్ : తల్లిదండ్రులు వారి పిల్లల రెసిడెన్సీ వీసాలు పునరుద్ధరణ పొందాలంటే సమ్మతమైన నివాసిత వీసాలతో ఇరువురు కువైట్ గడుపుతున్నట్లయితేనే మంజూరు చేయాలని, ఇది తప్పనిసరి చేయాలని అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క రెసిడెన్సీ వ్యవహారాల డైరెక్టరేట్ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే వీటి అమలులో చాలా వరకు కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలిపారు. మహిళా డాక్టర్లు, ఉపాధ్యాయులకు కువైట్ లో తమ భర్తల ఉనికి లేకుండా వారి పిల్లల ప్రాయోజిత్వానికి అనుమతిస్తుంది, "ఈ మినహాయింపులు ప్రభుత్వ రంగంలో పని చేసే కొన్ని తరగతుల వారి కోసం తయారు చేయబడుతుందని, అయితే, ప్రైవేటు రంగంలో ఇవేమీ వర్తించవని ఆ వర్గాలు తెలిపాయి. ఒక నిర్వాసితుడు తన భార్యను విడనాడిన సందర్భంలో, ఆమె కువైట్ మరియు ఆమె విదేశాల్లో ఉంటే, కువైట్ లోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఒకవేళ ఆమె కనుక కువైట్లో కనుక ఉంటె ఆమె రెసిడెన్సీ పునరుద్ధరించబడదాని వారు వివరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







