ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్
- February 23, 2017
రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.100కి 10 జీబీ వరకు అదనపు 3జీ, 4జీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ప్లాన్ కు ఇది అదనపు డేటా. రూ.500 పైబడిన ప్లాన్ తో కొనసాగుతున్నవారు ప్రస్తుతం 3జీబీ డేటాను పొందుతుంటే, మరో రూ.100 అదనంగా చెల్లించి 10జీబీ వరకు అదనపు డేటా పొందొచ్చు. ఈ ఆఫర్ కొన్నివారాల పాటు ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. 4జీ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి పోస్ట్ పెయిడ్ కస్టమర్ ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ 10జీబీ డేటా 28 రోజుల వరకు మాత్రమే వాలిడిటీ ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







