రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగలుగా అవతారమెత్తిన ఎనిమిది మంది ఆఫ్రికన్లు
- February 24, 2017
రద్దీ ప్రాంతాలను ఎన్నుకొని... ఓ ఎనిమిదిమంది ఆఫ్రికన్లు జేబు దొంగలుగా మారి తన హస్తలాఘవం ప్రదర్శిస్తుండగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) వీరి కళలకు కళ్లెం వేసి అరెస్టు చేశారు. వీరి ఆగడాల గూర్చి ఫిర్యాదులు అందుకొన్న అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక భద్రతా బృందంను ఏర్పాటుచేసింది. వీరు పలు వ్యక్తిగత విలువైన వస్తువులను జేబులలో నుండి అపహరించడంలో సుశిక్షుతులైన వీరిని చాకచక్యంగా అదుపులోనికి తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో, ఒక పరిపూర్ణమైన పరిశోధనలో పలువురు అనుమానితులను పట్టుకొని వారి నుండి ఎన్నో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో, మార్కెట్ వంటి మరియు ప్రజా ప్రాముఖ్య ప్రాంతాలలో పబ్లిక్ సైతం అప్రమత్తంగా ఉంది వారి వస్తువుల పట్ శ్రద్ధ వహించాలని, వంటిపై చేతులను వేసి అపహరిస్తున్న ఏమీ తెలియకపోవడం శోచనీయమని అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









