టాలీవుడ్ నిర్మాత శేఖర్బాబు గుండెపోటుతో కన్నుమూశారు
- February 24, 2017
టాలీవుడ్ నిర్మాత శేఖర్బాబు శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీ
వుంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారు ఆయన. రెండేళ్ల కిందట శేఖర్బాబు గుండెకు ఆపరేషన్
జరిగిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
1946 మే 1న కేసీ శేఖర్బాబు జన్మించిన ఆయన, టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్, ముఠామేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం వంటి సినిమాలను నిర్మించారు. నిర్మాతల మండలి, ఫిల్మ్ఛాంబర్లో కూడా పని చేశారు. శేఖర్బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









