టాలీవుడ్ నిర్మాత శేఖర్బాబు గుండెపోటుతో కన్నుమూశారు
- February 24, 2017
టాలీవుడ్ నిర్మాత శేఖర్బాబు శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీ
వుంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారు ఆయన. రెండేళ్ల కిందట శేఖర్బాబు గుండెకు ఆపరేషన్
జరిగిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
1946 మే 1న కేసీ శేఖర్బాబు జన్మించిన ఆయన, టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్, ముఠామేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం వంటి సినిమాలను నిర్మించారు. నిర్మాతల మండలి, ఫిల్మ్ఛాంబర్లో కూడా పని చేశారు. శేఖర్బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









