టాలీవుడ్ నిర్మాత శేఖర్బాబు గుండెపోటుతో కన్నుమూశారు
- February 24, 2017
టాలీవుడ్ నిర్మాత శేఖర్బాబు శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీ
వుంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారు ఆయన. రెండేళ్ల కిందట శేఖర్బాబు గుండెకు ఆపరేషన్
జరిగిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
1946 మే 1న కేసీ శేఖర్బాబు జన్మించిన ఆయన, టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్, ముఠామేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం వంటి సినిమాలను నిర్మించారు. నిర్మాతల మండలి, ఫిల్మ్ఛాంబర్లో కూడా పని చేశారు. శేఖర్బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







