త్వరలో హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్
- February 25, 2017
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 26వతేదీన హైదరాబాద్కు విచ్చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి హైదరాబాద్కు వస్తున్నారు. ఈమేరకు స్థానిక అధికారులకు రాష్ట్రపతి రాక సమాచారం శనివారం అందింది. కాగా... ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో రాష్ట్రపతిని కలిసి అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







