త్వరలో హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్
- February 25, 2017
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 26వతేదీన హైదరాబాద్కు విచ్చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి హైదరాబాద్కు వస్తున్నారు. ఈమేరకు స్థానిక అధికారులకు రాష్ట్రపతి రాక సమాచారం శనివారం అందింది. కాగా... ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో రాష్ట్రపతిని కలిసి అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









