సెట్స్ పైకి వెళ్లడానికి ముస్తాబవుతున్న ఎన్టీఆర్
- March 05, 2017
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో బాబీ తెరకెక్కికస్తున్న సినిమా స్టార్ట్ అయింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు రెండో షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. ఐతే ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు.
ఎన్టీఆర్ ఈ నెల 9వ తేదీ నుంచి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఎన్టీఆర్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్న ఈ సినిమాకి, 'జై లవ కుశ' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో, ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







