సెట్స్ పైకి వెళ్లడానికి ముస్తాబవుతున్న ఎన్టీఆర్
- March 05, 2017
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో బాబీ తెరకెక్కికస్తున్న సినిమా స్టార్ట్ అయింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు రెండో షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. ఐతే ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు.
ఎన్టీఆర్ ఈ నెల 9వ తేదీ నుంచి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఎన్టీఆర్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్న ఈ సినిమాకి, 'జై లవ కుశ' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో, ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









