సెట్స్ పైకి వెళ్లడానికి ముస్తాబవుతున్న ఎన్టీఆర్
- March 05, 2017
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో బాబీ తెరకెక్కికస్తున్న సినిమా స్టార్ట్ అయింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు రెండో షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. ఐతే ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు.
ఎన్టీఆర్ ఈ నెల 9వ తేదీ నుంచి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఎన్టీఆర్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్న ఈ సినిమాకి, 'జై లవ కుశ' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో, ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







