అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 5కె రన్
- March 05, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో 5కెరన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిజీపి అనురాగ్శర్మ, షీ టీమ్స్ ఇంఛార్జ్ స్వాతిలక్రాతో పాటు హీరోయిన్లు తాప్సీ, అమల పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ చేస్తున్న కృషికి గాను అందరూ ఐ సపోర్ట్ షీటీం అంటూ నినదించారు.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







