భారత ఇసుక కళాకారుడు బహ్రెయిన్ లో ఉపాధ్యాయులకు శిక్షణ
- March 06, 2017
మనామా: ఈ సంవత్సరం స్ప్రింగ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ సంస్కృతి పేరుతో అంతర్జాతీయ కళాకారుడు, "ఇసుక శిల్పాల " అవార్డు విజేత సుదర్శన్ పెట్టనైక్ ఆధ్వర్యంలో ఒక వర్క్ షాప్ నిర్వహించారు అల్ జాజీయర్ బీచ్ వద్ద బుధవారం ప్రారంభమై మార్చి 11, 2017 వ తేదీన ముగియనుంది. విద్యా మంత్రిత్వశాఖ ఉద్యోగులకు ఇదో శిక్షణా కార్యక్రమం సుదర్శన్ పెట్టనైక్ ఇసుక శిల్పకళ రంగంలో 24 ప్రపంచ అవార్డులు గెలుచుకున్నారు. 50 ప్రపంచ కళా ఉత్సవాలకు తన స్వదేశంలో మరియు పలు పోటీల్లో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించారు.వసంతకాల సంస్కృతి 2017 "ఇసుక శిల్పాలు " వర్క్ షాప్ వార్షిక ఉత్సవం కోసం మద్దతులో భాగంగా బహ్రెయిన్ ఆర్థిక అభివృద్ధి బోర్డు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









