భారత ఇసుక కళాకారుడు బహ్రెయిన్ లో ఉపాధ్యాయులకు శిక్షణ
- March 06, 2017
మనామా: ఈ సంవత్సరం స్ప్రింగ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ సంస్కృతి పేరుతో అంతర్జాతీయ కళాకారుడు, "ఇసుక శిల్పాల " అవార్డు విజేత సుదర్శన్ పెట్టనైక్ ఆధ్వర్యంలో ఒక వర్క్ షాప్ నిర్వహించారు అల్ జాజీయర్ బీచ్ వద్ద బుధవారం ప్రారంభమై మార్చి 11, 2017 వ తేదీన ముగియనుంది. విద్యా మంత్రిత్వశాఖ ఉద్యోగులకు ఇదో శిక్షణా కార్యక్రమం సుదర్శన్ పెట్టనైక్ ఇసుక శిల్పకళ రంగంలో 24 ప్రపంచ అవార్డులు గెలుచుకున్నారు. 50 ప్రపంచ కళా ఉత్సవాలకు తన స్వదేశంలో మరియు పలు పోటీల్లో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించారు.వసంతకాల సంస్కృతి 2017 "ఇసుక శిల్పాలు " వర్క్ షాప్ వార్షిక ఉత్సవం కోసం మద్దతులో భాగంగా బహ్రెయిన్ ఆర్థిక అభివృద్ధి బోర్డు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!







