భారత ఇసుక కళాకారుడు బహ్రెయిన్ లో ఉపాధ్యాయులకు శిక్షణ
- March 06, 2017
మనామా: ఈ సంవత్సరం స్ప్రింగ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ సంస్కృతి పేరుతో అంతర్జాతీయ కళాకారుడు, "ఇసుక శిల్పాల " అవార్డు విజేత సుదర్శన్ పెట్టనైక్ ఆధ్వర్యంలో ఒక వర్క్ షాప్ నిర్వహించారు అల్ జాజీయర్ బీచ్ వద్ద బుధవారం ప్రారంభమై మార్చి 11, 2017 వ తేదీన ముగియనుంది. విద్యా మంత్రిత్వశాఖ ఉద్యోగులకు ఇదో శిక్షణా కార్యక్రమం సుదర్శన్ పెట్టనైక్ ఇసుక శిల్పకళ రంగంలో 24 ప్రపంచ అవార్డులు గెలుచుకున్నారు. 50 ప్రపంచ కళా ఉత్సవాలకు తన స్వదేశంలో మరియు పలు పోటీల్లో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించారు.వసంతకాల సంస్కృతి 2017 "ఇసుక శిల్పాలు " వర్క్ షాప్ వార్షిక ఉత్సవం కోసం మద్దతులో భాగంగా బహ్రెయిన్ ఆర్థిక అభివృద్ధి బోర్డు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







