ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై.. హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు
- March 06, 2017
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్ వార్తల నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. అన్ని చోట్ల గట్టి నిఘా పెట్టడంతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అసోం అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్ర మోహన్ పటౌరీ సోమవారం జీరో హవర్లో ఈ విషయాన్ని తెలిపారు.
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై గట్టి నిఘా పెట్టాలని ఎస్పీలను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. జన రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టు, ఆలయాలు, దర్గాలు, చారిత్రక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ రిఫైనరీల వద్ద భద్రతను పెంచినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







