ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై.. హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు
- March 06, 2017
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్ వార్తల నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. అన్ని చోట్ల గట్టి నిఘా పెట్టడంతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అసోం అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్ర మోహన్ పటౌరీ సోమవారం జీరో హవర్లో ఈ విషయాన్ని తెలిపారు.
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై గట్టి నిఘా పెట్టాలని ఎస్పీలను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. జన రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టు, ఆలయాలు, దర్గాలు, చారిత్రక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ రిఫైనరీల వద్ద భద్రతను పెంచినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







