ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై.. హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు
- March 06, 2017
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్ వార్తల నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. అన్ని చోట్ల గట్టి నిఘా పెట్టడంతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అసోం అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్ర మోహన్ పటౌరీ సోమవారం జీరో హవర్లో ఈ విషయాన్ని తెలిపారు.
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై గట్టి నిఘా పెట్టాలని ఎస్పీలను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. జన రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టు, ఆలయాలు, దర్గాలు, చారిత్రక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ రిఫైనరీల వద్ద భద్రతను పెంచినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









