భారతీయులకు భరోసా ఇచ్చిన అమెరికా గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్
- March 06, 2017
భారతీయులు తమకు ఎంతో ముఖ్యమైన వారని అమెరికాలోని కాన్సాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. ఇటీవల కాన్సాస్ బార్ తెలుగు ఎన్నారై శ్రీనివాస్ కూచిబొట్లపై కాల్పుల ఘటనపై.. కాన్సాస్ గవర్నర్ భారత దౌత్యాధికారులు, స్థానిక ఎన్నారై కమ్యూనిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారతీయులకు ఆయన భరోసా ఇచ్చారు. వివిధ దేశాల నుంచి ఎంతోమంది ఉపాధి కోసం కాన్సాస్ వస్తుంటారని... కానీ భారతీయులు మాత్రం తమకు చాలా ముఖ్యమైన వారని గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. జాతి విచక్షణ పేరుతో హింస జరగడాన్ని తాము అంగీకరించేది లేదన్నారు. మొన్నటి ఘటనకు తాను సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారతీయులకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్న సిద్ధమంగా ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







