భారతీయులకు భరోసా ఇచ్చిన అమెరికా గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్
- March 06, 2017
భారతీయులు తమకు ఎంతో ముఖ్యమైన వారని అమెరికాలోని కాన్సాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. ఇటీవల కాన్సాస్ బార్ తెలుగు ఎన్నారై శ్రీనివాస్ కూచిబొట్లపై కాల్పుల ఘటనపై.. కాన్సాస్ గవర్నర్ భారత దౌత్యాధికారులు, స్థానిక ఎన్నారై కమ్యూనిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారతీయులకు ఆయన భరోసా ఇచ్చారు. వివిధ దేశాల నుంచి ఎంతోమంది ఉపాధి కోసం కాన్సాస్ వస్తుంటారని... కానీ భారతీయులు మాత్రం తమకు చాలా ముఖ్యమైన వారని గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. జాతి విచక్షణ పేరుతో హింస జరగడాన్ని తాము అంగీకరించేది లేదన్నారు. మొన్నటి ఘటనకు తాను సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారతీయులకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్న సిద్ధమంగా ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







