ఇండియన్ స్కూల్ అడ్మిషన్స్ అతి త్వరలో
- March 08, 2017
మస్కట్: బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బిఓడి) - ఇండియన్ స్కూల్స్, ఒమన్ - అడ్మిషన్ ఫార్మాలిటీస్ని 2017-18 సంవత్సరానికిగాను ఫైనలైజ్ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల మధ్యలో తొలి రాండమ్ డ్రా తీయబడుతుంది. తల్లిదండ్రులకు, తమ పిల్లల స్కూల్ ఎలాట్మెంట్ అలాగే అడ్మిషన్ డేట్స్ని ఎస్ఎంఎస్ మరియు ఇ-మెయిల్ ద్వారా తెలియజేయబడ్తుంది. తొలి లాట్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, వేకెన్సీ స్టేటస్ని వెల్లడిస్తారు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి సెకెండ్ డ్రా మార్చ్ చివరి నాటికి ఉండొచ్చు. క్యాపిటల్ ఏరియాలో ఉన్న ఆరు ఇండియన్ స్కూల్స్లో సీట్ల లభ్యతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీమ్. పేరెంట్స్కి శ్రమ తగ్గించేలా ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









