ఇండియన్ స్కూల్ అడ్మిషన్స్ అతి త్వరలో
- March 08, 2017
మస్కట్: బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బిఓడి) - ఇండియన్ స్కూల్స్, ఒమన్ - అడ్మిషన్ ఫార్మాలిటీస్ని 2017-18 సంవత్సరానికిగాను ఫైనలైజ్ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల మధ్యలో తొలి రాండమ్ డ్రా తీయబడుతుంది. తల్లిదండ్రులకు, తమ పిల్లల స్కూల్ ఎలాట్మెంట్ అలాగే అడ్మిషన్ డేట్స్ని ఎస్ఎంఎస్ మరియు ఇ-మెయిల్ ద్వారా తెలియజేయబడ్తుంది. తొలి లాట్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, వేకెన్సీ స్టేటస్ని వెల్లడిస్తారు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి సెకెండ్ డ్రా మార్చ్ చివరి నాటికి ఉండొచ్చు. క్యాపిటల్ ఏరియాలో ఉన్న ఆరు ఇండియన్ స్కూల్స్లో సీట్ల లభ్యతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీమ్. పేరెంట్స్కి శ్రమ తగ్గించేలా ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







