కువైట్లో 36 కిలోమీటర్ల భారీ వంతెన
- March 09, 2017
పశ్చిమ ఆసియా దేశమైన కువైట్ భారీ వంతెన నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఉత్తరాన మారుమూల ప్రాంతమైన సుబియాని అభివృద్ధి చేస్తూ సిల్క్సిటీ ఏర్పాటు లక్ష్యంగా 36 కి.మీ. మేర ఈ వంతెనను నిర్మిస్తున్నది. కువైట్ ప్రభుత్వం ఈ భారీ బ్రిడ్జి నిర్మాణానికి 3 బిలియన్ డాలర్లు ( రూ.20,017 కోట్లు ) ఖర్చు చేస్తున్నది. గల్ఫ్ప్రాంతానికి మధ్య ఆసియా, యూరోప్తో అనుసంధానించే పురాతన సిల్క్ రోడ్కు నూతన శక్తిని ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. దీని నిర్మాణం ఇప్పటికే దాదాపు మూడు వంతులు పూర్తయింది. దీని నిర్మాణం పూర్తయినట్టయితే కువైట్ నగరం నుంచి సుబియా ప్రాంతాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.ప్రస్తుతం సుబియాని చేరుకునేందుకు 90 నిమిషాల సమయం పడుతున్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









