ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి నివాళి
- March 09, 2017
జెడ్డా: ఇండియన్ కల్చరల్ సొసైటీ (జెడ్డా), బజ్మ్ ఇ ఒస్మానియా - జెడ్డా 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ మొహమ్మద్ అయాజ్ మరియు నటుడు అక్బర్ సోలాపురి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ మొహమ్మద్ నూర్ రహ్మాన్ షేక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసిఎస్జె ప్యాట్రన్ దిల్షాద్ అహ్మద్ షమ్షి మాట్లాడుతూ, ఇండియా నేషనల్ డేని 40 ఏళ్ళుగా జెడ్డాలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇండియన్ కమ్యూనిటీ కోసం తాము పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివనీ, వారిని స్మరించుకున్నప్పుడే మన దేశ ఔన్నత్యాన్ని మనం గౌరవించుకున్నట్లవుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం









