ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి నివాళి
- March 09, 2017
జెడ్డా: ఇండియన్ కల్చరల్ సొసైటీ (జెడ్డా), బజ్మ్ ఇ ఒస్మానియా - జెడ్డా 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ మొహమ్మద్ అయాజ్ మరియు నటుడు అక్బర్ సోలాపురి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ మొహమ్మద్ నూర్ రహ్మాన్ షేక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసిఎస్జె ప్యాట్రన్ దిల్షాద్ అహ్మద్ షమ్షి మాట్లాడుతూ, ఇండియా నేషనల్ డేని 40 ఏళ్ళుగా జెడ్డాలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇండియన్ కమ్యూనిటీ కోసం తాము పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివనీ, వారిని స్మరించుకున్నప్పుడే మన దేశ ఔన్నత్యాన్ని మనం గౌరవించుకున్నట్లవుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్









