ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి నివాళి
- March 09, 2017
జెడ్డా: ఇండియన్ కల్చరల్ సొసైటీ (జెడ్డా), బజ్మ్ ఇ ఒస్మానియా - జెడ్డా 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ మొహమ్మద్ అయాజ్ మరియు నటుడు అక్బర్ సోలాపురి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ మొహమ్మద్ నూర్ రహ్మాన్ షేక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసిఎస్జె ప్యాట్రన్ దిల్షాద్ అహ్మద్ షమ్షి మాట్లాడుతూ, ఇండియా నేషనల్ డేని 40 ఏళ్ళుగా జెడ్డాలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇండియన్ కమ్యూనిటీ కోసం తాము పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివనీ, వారిని స్మరించుకున్నప్పుడే మన దేశ ఔన్నత్యాన్ని మనం గౌరవించుకున్నట్లవుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







