బస్సు దగ్ధం: భవనం పాక్షిక ధ్వంసం
- March 11, 2017
నార్తరన్ గవర్నరేట్ పరిధిలోని సౌత్ వెస్టర్న్ పార్ట్స్ ప్రాంతంలో ఓ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఓ భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. హమాద్ టౌన్ దగ్గర్లో దార్ కులైబ్ విలేజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. సివిల్ డిఫెన్స్ వర్గాలు సమాచారం అందగానే, అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ఓ భవనంతోపాటు, ఓ షాప్ కూడా ఈ ఘటనలో కాలిపోయాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







