ఒక్క రోజు యాడ్కు రూ. 1.25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నసింధు
- March 13, 2017
ఒలింపిక్స్లో ఏదో ఒక పతకం సాధిస్తే వాళ్ళని ఆకాశానికి ఎలా ఎత్తేస్తారో పి.వి. సింధూనే ఉదాహరణ. సిల్వర్ సింధుకి కోట్లకి కోట్లు ప్రభుత్వం ఇచ్చింది కాక, యాడ్స్ రూపంలో ఆమె పై కనక వర్షం కురిపిస్తున్నాయి. రియో ఒలింపిక్స్లో పతకం సాధించిన తరువాత సింధు కూడా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఏదైనా బ్రాండ్ను ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్ల పారితోషికం తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే క్రికెట్ దిగ్గజం కోహ్లీ తరువాతి స్థానం సింధుదే అవుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







