ఒక్క రోజు యాడ్కు రూ. 1.25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నసింధు
- March 13, 2017
ఒలింపిక్స్లో ఏదో ఒక పతకం సాధిస్తే వాళ్ళని ఆకాశానికి ఎలా ఎత్తేస్తారో పి.వి. సింధూనే ఉదాహరణ. సిల్వర్ సింధుకి కోట్లకి కోట్లు ప్రభుత్వం ఇచ్చింది కాక, యాడ్స్ రూపంలో ఆమె పై కనక వర్షం కురిపిస్తున్నాయి. రియో ఒలింపిక్స్లో పతకం సాధించిన తరువాత సింధు కూడా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఏదైనా బ్రాండ్ను ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్ల పారితోషికం తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే క్రికెట్ దిగ్గజం కోహ్లీ తరువాతి స్థానం సింధుదే అవుతుంది.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









