ఒక్క రోజు యాడ్‌కు రూ. 1.25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నసింధు

- March 13, 2017 , by Maagulf
ఒక్క రోజు యాడ్‌కు రూ. 1.25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నసింధు

ఒలింపిక్స్‌లో ఏదో ఒక పతకం సాధిస్తే వాళ్ళని ఆకాశానికి ఎలా ఎత్తేస్తారో పి.వి. సింధూనే ఉదాహరణ. సిల్వర్ సింధుకి కోట్లకి కోట్లు ప్రభుత్వం ఇచ్చింది కాక, యాడ్స్ రూపంలో ఆమె పై కనక వర్షం కురిపిస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తరువాత సింధు కూడా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.  ఏదైనా బ్రాండ్‌ను ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్ల పారితోషికం తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇదే నిజమైతే క్రికెట్ దిగ్గజం కోహ్లీ తరువాతి స్థానం సింధుదే అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com