ఒక్క రోజు యాడ్కు రూ. 1.25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నసింధు
- March 13, 2017
ఒలింపిక్స్లో ఏదో ఒక పతకం సాధిస్తే వాళ్ళని ఆకాశానికి ఎలా ఎత్తేస్తారో పి.వి. సింధూనే ఉదాహరణ. సిల్వర్ సింధుకి కోట్లకి కోట్లు ప్రభుత్వం ఇచ్చింది కాక, యాడ్స్ రూపంలో ఆమె పై కనక వర్షం కురిపిస్తున్నాయి. రియో ఒలింపిక్స్లో పతకం సాధించిన తరువాత సింధు కూడా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఏదైనా బ్రాండ్ను ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్ల పారితోషికం తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే క్రికెట్ దిగ్గజం కోహ్లీ తరువాతి స్థానం సింధుదే అవుతుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







