శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల్ఫ్ అమరులకు నివాళి
- March 15, 2017
నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన పొలాస సంతోష్ కుమార్ మూడు నెలల క్రితం సౌదీలో చనిపోయారు. అతని మృతదేహం కలిగిన శవపేటిక ఈ రోజు (15.03.2017) హైదరాబాద్ విమానాశ్రయం కు చేరుకున్నది. శవపేటిక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై విభాగం వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
గల్ఫ్ లో మరణించిన వందలాది మంది ప్రవాసీల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించాము.
ఫోటో: (ఎడమ నుండి కుడికి): చెలిమెల సంతోష్, నందిపేట (సౌదీ రిటర్నీ); గన్ను ధర్మరాజు రెడ్డి, హస్నాబాద్, జగిత్యాల; కడార్ల రంజిత్ కుమార్, జగిత్యాల; డిపి రెడ్డి, టి-జెఎసి, హైదరాబాద్; మంద భీంరెడ్డి, మైగ్రంట్స్ రైట్స్ కౌన్సిల్, హైదరాబాద్; ధనుంజయ్, నందిపేట (ముంబై).
--యం.భీంరెడ్డి
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









