శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల్ఫ్ అమరులకు నివాళి
- March 15, 2017
నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన పొలాస సంతోష్ కుమార్ మూడు నెలల క్రితం సౌదీలో చనిపోయారు. అతని మృతదేహం కలిగిన శవపేటిక ఈ రోజు (15.03.2017) హైదరాబాద్ విమానాశ్రయం కు చేరుకున్నది. శవపేటిక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై విభాగం వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
గల్ఫ్ లో మరణించిన వందలాది మంది ప్రవాసీల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించాము.
ఫోటో: (ఎడమ నుండి కుడికి): చెలిమెల సంతోష్, నందిపేట (సౌదీ రిటర్నీ); గన్ను ధర్మరాజు రెడ్డి, హస్నాబాద్, జగిత్యాల; కడార్ల రంజిత్ కుమార్, జగిత్యాల; డిపి రెడ్డి, టి-జెఎసి, హైదరాబాద్; మంద భీంరెడ్డి, మైగ్రంట్స్ రైట్స్ కౌన్సిల్, హైదరాబాద్; ధనుంజయ్, నందిపేట (ముంబై).
--యం.భీంరెడ్డి
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









