శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల్ఫ్ అమరులకు నివాళి
- March 15, 2017
నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన పొలాస సంతోష్ కుమార్ మూడు నెలల క్రితం సౌదీలో చనిపోయారు. అతని మృతదేహం కలిగిన శవపేటిక ఈ రోజు (15.03.2017) హైదరాబాద్ విమానాశ్రయం కు చేరుకున్నది. శవపేటిక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై విభాగం వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
గల్ఫ్ లో మరణించిన వందలాది మంది ప్రవాసీల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించాము.
ఫోటో: (ఎడమ నుండి కుడికి): చెలిమెల సంతోష్, నందిపేట (సౌదీ రిటర్నీ); గన్ను ధర్మరాజు రెడ్డి, హస్నాబాద్, జగిత్యాల; కడార్ల రంజిత్ కుమార్, జగిత్యాల; డిపి రెడ్డి, టి-జెఎసి, హైదరాబాద్; మంద భీంరెడ్డి, మైగ్రంట్స్ రైట్స్ కౌన్సిల్, హైదరాబాద్; ధనుంజయ్, నందిపేట (ముంబై).
--యం.భీంరెడ్డి
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







