కుదిరిన మరో క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్ లో
- March 16, 2017
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన లేకపోయినప్పటికి వార్త విన్న అభిమానులలో ఆనందం అవధులు దాటిపోయింది. మేటర్ లోకి వెళితే నాగ చైతన్య-సమంత కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఆ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్నాడని అంటున్నారు. సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుండగా, వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడని అంటున్నారు. సామ్ -చైతూల ఎంగేజ్ మెంట్ ఈ మధ్యే జరగగా త్వరలోనే వీరిద్దరు పెళ్ళి పీటలు ఎక్కనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చైతూ చేయడం ఇదే తొలి సారి కాగా సమంత అత్తారింటికి దారేది, అ..ఆ చిత్రాలలో నటించింది.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









