కుదిరిన మరో క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్ లో
- March 16, 2017
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన లేకపోయినప్పటికి వార్త విన్న అభిమానులలో ఆనందం అవధులు దాటిపోయింది. మేటర్ లోకి వెళితే నాగ చైతన్య-సమంత కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఆ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్నాడని అంటున్నారు. సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుండగా, వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడని అంటున్నారు. సామ్ -చైతూల ఎంగేజ్ మెంట్ ఈ మధ్యే జరగగా త్వరలోనే వీరిద్దరు పెళ్ళి పీటలు ఎక్కనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చైతూ చేయడం ఇదే తొలి సారి కాగా సమంత అత్తారింటికి దారేది, అ..ఆ చిత్రాలలో నటించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







