ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత నిర్వాసిత కార్మికులను పంపించివేయాలి
- March 16, 2017
యజమానులు వారి మిషన్ రద్దు కాబడిన వెంటనే తప్పనిసరిగా నిర్వాసిత కార్మికులను దేశము నుంచి పంపించివేయాలనే ప్రభుత్వం సూచిస్తుంది. అదేవిధంగా కార్మికుల రెసిడెన్సీ బదిలీలను నిషేధించనున్నారు సందర్శకుల వీసా మీద నియంత్రణ సైతం ఏర్పడనున్నట్లు తెలియచేస్తూ, పర్యాటకులకు ఆరోగ్య భీమా ఫీజు పార్లమెంట్ లో ఆమోదం కలగనున్నట్లు నివేదించింది అంతేకాక ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగాల్లో నిర్వాసిత పరిపాలనా ఉద్యోగుల సంఖ్యను తగ్గించేలా చట్టసభ సభ్యులు సమకూరుస్తుంది, కాని వైద్యులు, ఉపాధ్యాయులు మరియు నర్సులు వంటి సాంకేతిక మరియు ప్రత్యేక ఉద్యోగులకు ఇదే రీతిలో చేయాలంటే కష్టం అని చెప్పారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







