దొంగిలించబడిన వాహనం సముద్రంలో లభ్యం
- March 19, 2017
దొంగిలింబడిందని పిర్యాదు చేసిన రెండవ రోజే ఆ వాహన ఆచూకీ లభించింది. రాజధానికి ఉత్తర తీరాల సమీపంలో సముద్రగర్భంలోకి నెట్టివేయబడి ఉన్న స్థితిలో ఉన్న ఒక వాహనంను ఆదివారం వెలికి తీశారు. బహ్రెయిన్ ఆర్థిక నౌకాశ్రయం సమీపంలో పౌర రక్షణ సిబ్బంది ఆదివారం ఉదయం గజఈతగాళ్ల సహాయంతో ఒక క్రేన్ ని ఉపయోగించి మరియు నీటిలో నుండి అపహరించబడిన ఒక ఖాళీ వాహనంను (పికప్ ట్రక్) బైటకు తీయయడం జరిగింది. సంబంధించిన అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ వాహనంను గురువారం దొంగతనం చేయబడినట్లు వెల్లడించారు. ఈ వాహనం లభించిన స్థలంలో ఏ మృతదేహాల ఆచూకీ దొరకలేదు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









