కొత్త సినిమా శాటిలైట్ రైట్స్ 120 కోట్లు, రజని కి షాక్ ఇచ్చిన అమీర్
- March 20, 2017
సూపర్ స్టార్ రజనికాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమా తెరకెక్కుతుది. కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.110 కోట్లకు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించడమే కాదు.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన సంగతి తెలిసిందే.. ఈ రికార్డ్ చాలా కాలం పదిలం అనుకొన్నారు రజని ఫ్యాన్స్.. కానీ ఆ ఆశని బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తుడిచేశాడు. అమీర్ ఖాన్ కొత్త సినిమా థగ్స్ ఆఫ్ ఇందుస్తాన్ సినిమా శాటిలైట్ రైట్స్ ఏకంగా రూ. 120 కోట్లకు అమ్ముడు పోయి సరికొత్త రికార్డ్ ను సృష్టించాడు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఇంటర్నేషనల్గా 86 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ కలిగిన ఇంటర్నెట్ టీవీ నెట్ ఫ్లిక్స్ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ను కొనుగోలుచేసిందట. ఫిబ్రవరి లో షూటింగ్ మొదలు పెట్టుకొన్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళి కి రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో అమీర్ ఖాన్ తండ్రిగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు.. ఈ చిత్రం ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్’ నవల ఆధారంగా తెరకెక్కుతోందని దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







