విమానాశ్రయాల పేర్ల మార్పునకు తీర్మానం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
- March 21, 2017
రాష్ట్రంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల పేర్లను మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదించింది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయాన్ని శ్రీవెంకటేశ్వర విమానాశ్రయంగా పేరు మారుస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









