విమానాశ్రయాల పేర్ల మార్పునకు తీర్మానం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
- March 21, 2017
రాష్ట్రంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల పేర్లను మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదించింది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయాన్ని శ్రీవెంకటేశ్వర విమానాశ్రయంగా పేరు మారుస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







