విమానాశ్రయాల పేర్ల మార్పునకు తీర్మానం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
- March 21, 2017
రాష్ట్రంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల పేర్లను మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదించింది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయాన్ని శ్రీవెంకటేశ్వర విమానాశ్రయంగా పేరు మారుస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







