విమానాశ్రయాల పేర్ల మార్పునకు తీర్మానం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

- March 21, 2017 , by Maagulf
విమానాశ్రయాల పేర్ల మార్పునకు తీర్మానం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

 రాష్ట్రంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల పేర్లను మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఆమోదించింది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయాన్ని శ్రీవెంకటేశ్వర విమానాశ్రయంగా పేరు మారుస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com