ఓమాన్ లోని సామాజిక సేవకుకునికి ధన్యవాదాలు
- March 21, 2017
నేను ట్విట్టర్ లో చేసిన విజ్ఞప్తికి స్పందించి కేవలం 40 నిమిషాల్లోనే జవాబు ఇచ్చిన ఓమాన్ (మస్కట్) లోని ఇండియన్ ఎంబసీకి కృతఙ్ఞతలు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల కేంద్రమైన గంభీరావుపేట కు చెందిన గొట్టిముక్కల భాను చందర్ (23) ఇటీవల ఓమాన్ లోని సోహార్ లో మరణించాడు.
ఇతని మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ కి తేది: 21.03.2017 న సాయంత్రం 05:31 pm కు ట్వీట్ చేశాను. ఎంబసీ నుండి ఎన్ ఓ సి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేశామని, మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపడానికి సమన్వయం చేస్తున్నామని తెలుపుతూ 40 నిమిషాలలోనే అనగా 06:11 pm కు జవాబు ట్వీట్ చేశారు.
--యం.భీం రెడ్డి
తాజా వార్తలు
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్







