కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- March 23, 2017
కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. 2017 నుంచి 2019 వరకు కొనసాగనున్న ఈ కొత్తపాలసీలో వైన్షాపు లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించింది. 4,380 వైన్షాపులకు లైసెన్స్లు ఇవ్వాలని నిర్ణయించిన సర్కారు, లాటరీ పద్ధతిలో వైన్ షాపుల కేటాయించబోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలు, మండల కేంద్రాల్లో వైన్షాపులు ఏర్పాటు చేయబోతున్నారు. 5 వేల జనాభా వరకు రూ.7.50 లక్షలు, 5-10 వేల జనాభా వరకు రూ.8.50 లక్షలు, 10-25 వేల జనాభా వరకు రూ.9.25 లక్షలు, 25-50 వేల జనాభా వరకు రూ.10 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల వరకు రూ.11.25 లక్షలు, 3-5 లక్షల జనాభా వరకు రూ.12.50 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో రూ.16.25 లక్షలు ఫీజుగా వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









