రేపు ఒమన్ పర్యావరణ సంఘం ఆచరిస్తున్న ఎర్త్ అవర్
- March 24, 2017
మస్కట్:ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఆచరిస్తున్న విద్యుత్ నిలిపి వేసి ఎర్త్ అవర్ 2017 కార్యక్రమమంలో పాల్గొనాల్సిందిగా ఒమన్ పర్యావరణ సంఘం (ఎసో) ఆహ్వానిస్తోంది ఈ సంవత్సరం ఈ కార్యక్రమం అల్ బందర్ హోటల్ లో శనివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని షాంగ్రీ -ల బార్ అల్ జిస్సహః రిసార్ట్ స్పా భాగస్వామ్యంతో జరుగుతుంది.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







