సన్రైజర్స్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు నేటి నుంచి
- March 24, 2017క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్-10 సీజన్ టికెట్ల విక్రయానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను నేటి (శనివారం) నుంచి విక్రయించనున్నారు. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 7 మ్యాచ్లలో తలపడుతుంది. ప్రతీ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను నగరంలోని పలు స్టేడియాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని షాపింగ్ మాల్స్లో అందుబాటులో...
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..