సెమీ ఫైనల్కి చేరిన ఇండియన్ స్కూల్ బహ్రెయిన్
- March 25, 2017
ఇండియన్ స్కూల్, సెమీ ఫైనల్ లైనప్ని పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ బాయ్స్ స్టేజ్ ఫుట్బాల్ ఛాంపియన్ షిప్ - ఫోర్త్ మినీ ఒలింపిక్స్లో ఇండియన్ స్కూల్ జట్టు ఈ ఘనత సాధించింది. మూడు టీమ్లు, ఐదు పాయింట్లతో మూడు గ్రూపుల్లో నిలవగా, బెస్ట్ రన్నర్స్ టీమ్, రౌండ్ రాబిన్ మ్యాచెస్ ద్వారా ఎంపిక చేయబడింది. ఇండియన్ స్కూల్, ఐబిఎన్ అల్ హైతామ్ ఇస్లామిక్ స్కూల్పై విక్టరీ సాధించింది. ఆ తర్వాత సెమీ ఫైనల్స్ కోసం నిర్వాహకులు డ్రా నిర్వహించారు. ఆదివారం సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. ఎ గ్రూప్ విన్నర్స్ బి గ్రూప్ విన్నర్స్తో తలపడ్తారు. సి గ్రూప్ విన్నర్స్ డి గ్రూప్ విన్నర్స్తో పోటీ పడతారు. ఈ మ్యాచ్లో విజేతలు ఫైనల్లో తలపడ్తారు. బాస్కెట్ బాల్ పోటీల్లో అబ్బాయిలు, అమ్మాయిలు అలాగే మినీ వాలీబాల్, టేబుల్ టెన్నిస్ వంటివి ఈ వారంలో ఇప్పటికే పూర్తి చేసేశారు. ఆక్వాథ్లాన్, స్విమ్మింగ్, జియు, జిట్సు, మాకీ, అథ్లెటిక్, కార్టింగ్ రానున్న వారంలో జరిగే పోటీలు. ముగింపు పోటీలు మార్చ్ 29న జరుగుతుంది. మార్చ్ 30న పోటీలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









