పాస్పోర్ట్పై తప్పుడు వివరాల నమోదు
- March 25, 2017
ఇద్దరు భారతీయులు తమ పాస్పోర్టులపై తప్పుడు వివరాలు నమోదు కావడం పట్ల ఆందోళన చెందారు. జితిన్ కుమార్, సుమిత్ ఆ ఇద్దరు వ్యక్తులు. కుమార్ పాస్పోర్ట్పై ఇంకో భారత జాతీయుడి వివరాలు స్టాంప్ అయ్యాయి. సుమంత్ పాస్పోర్ట్పై కుమార్ డిటెయిల్స్ కనిపించాయి. ఈ ఇద్దరూ ఐవిఎస్ గ్లోబల్ సర్వీసెస్కి తమ పాస్పోర్ట్స్ని సబ్మిట్ చేశారు. సుమిత్, తన పాస్పోర్ట్ని వెంటనే చెక్ చేసుకుని పొరపాట్లను గుర్తించాడు. అత్యవసరంగా తాను యూరోప్కి వెళ్ళాల్సి వచ్చిందనీ ఈలోగా తప్పుడు వివరాలతో ఆందోళన చెందాననీ అయితే అదృష్టవశాత్తూ పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోడానికి అవకాశం దొరికిందని కుమార్ పేర్కొన్నారు. అయితే ఐవిఎస్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ, తప్పిదం తమ వల్ల జరగలేదనీ, అది ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ చేసిన పొరపాటు అని వివరించింది. కుమార్, సుమిత్ కేవలం రెండ్రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించుకోగలిగారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







