ఆస్ట్రేలియాపై “భారత్” ఘనవిజయం
- March 28, 2017
ఆస్ట్రేలియా తో జరుగుతున్నా సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారీ ఓటమిని రుచి చూసిన భారత జట్టు రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై అనూహ్య విజయం సాధించి ఫాన్స్ ని ఆనందాశ్చర్యాలకు గురి చేసింది. మూడో టెస్టు డ్రా గా ముగిసింది. దాంతో క్రికెట్ అభిమానులు నాలుగో టెస్ట్ పై ఎంతో ఆసక్తి చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 300 పరుగులు చేయగా, భారత్ 332 పరుగులు చేసి ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 137 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అత్యంత సునాయాసంగా ఒకరోజు మిగులుండగానే ఆట ముగించి సిరీస్ సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







