ఆస్ట్రేలియాపై “భారత్” ఘనవిజయం
- March 28, 2017
ఆస్ట్రేలియా తో జరుగుతున్నా సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారీ ఓటమిని రుచి చూసిన భారత జట్టు రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై అనూహ్య విజయం సాధించి ఫాన్స్ ని ఆనందాశ్చర్యాలకు గురి చేసింది. మూడో టెస్టు డ్రా గా ముగిసింది. దాంతో క్రికెట్ అభిమానులు నాలుగో టెస్ట్ పై ఎంతో ఆసక్తి చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 300 పరుగులు చేయగా, భారత్ 332 పరుగులు చేసి ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 137 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అత్యంత సునాయాసంగా ఒకరోజు మిగులుండగానే ఆట ముగించి సిరీస్ సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









