భారత రాయబారితో సమావేశం
- March 28, 2017
భారత రాయబారి, మార్చి 31న ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్తో సమావేశమవుతారు. బర్కాలోని మొహమ్మద్ ఇస్సా మసీద్ ఎదురుగా, షెల్ పెట్రోల్ పంప్ వద్ద, అల్ ఫవాన్ హాల్లో ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. బర్కా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భారత కమ్యూనిటీ ప్రతినిథులు ఈ సమావేశానికి హాజరై, రాయబారితో వ్యక్తిగతంగా మాట్లాడి, పలు అంశాలపై ఆయన్నుంచి సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆర్గనైజింగ్ కమిటీ, ఈ మేరకు అందరికీ మీడియా ద్వారా ఆహ్వానం పంపింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.
తాజా వార్తలు
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం









