భారత రాయబారితో సమావేశం
- March 28, 2017
భారత రాయబారి, మార్చి 31న ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్తో సమావేశమవుతారు. బర్కాలోని మొహమ్మద్ ఇస్సా మసీద్ ఎదురుగా, షెల్ పెట్రోల్ పంప్ వద్ద, అల్ ఫవాన్ హాల్లో ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. బర్కా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భారత కమ్యూనిటీ ప్రతినిథులు ఈ సమావేశానికి హాజరై, రాయబారితో వ్యక్తిగతంగా మాట్లాడి, పలు అంశాలపై ఆయన్నుంచి సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆర్గనైజింగ్ కమిటీ, ఈ మేరకు అందరికీ మీడియా ద్వారా ఆహ్వానం పంపింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







