ఉగాది పురస్కారాలు ప్రముఖులకు

- March 28, 2017 , by Maagulf
ఉగాది పురస్కారాలు ప్రముఖులకు

రాష్ట్రంలోని ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరానికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగే ఉగాది వేడుకల్లో ప్రదానం చేయనుంది. అవార్డు గ్రహీతలకు రూ. 10 వేల నగదు బహుమతి అందించి సన్మానించనుంది. పురస్కార గ్రహీతలు వీరే.. రఘుపతుని శ్రీకాంత్ (నాట్యం), ఎల్‌.నందికేశ్వరరావు (మిమిక్రీ), బోనం గురుస్వామి (థియేటర్‌), చదలవాడ ఆనంద్‌ (కూచిపూడి నృ‍త్యం), మల్లిపురం జగదీశ్‌ (సాహిత్యం),...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com