ఉగాది పురస్కారాలు ప్రముఖులకు
- March 28, 2017రాష్ట్రంలోని ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరానికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగే ఉగాది వేడుకల్లో ప్రదానం చేయనుంది. అవార్డు గ్రహీతలకు రూ. 10 వేల నగదు బహుమతి అందించి సన్మానించనుంది. పురస్కార గ్రహీతలు వీరే.. రఘుపతుని శ్రీకాంత్ (నాట్యం), ఎల్.నందికేశ్వరరావు (మిమిక్రీ), బోనం గురుస్వామి (థియేటర్), చదలవాడ ఆనంద్ (కూచిపూడి నృత్యం), మల్లిపురం జగదీశ్ (సాహిత్యం),...
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం