ఏపీ సీఎం చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు
- March 31, 2017
విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అంతర్జాతీయ అవార్డు వరించింది. చంద్రబాబుకు ‘యూఎస్ఐబీసీ ట్రాన్ప్ఫర్మెటివ్ చీఫ్ మినిస్టర్’ అవార్డు అందజేయనున్నట్లు యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రకటించింది. మే 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయాలని చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమంలో 150కి పైగా పైగా సాంకేతిక దిగ్గజ సంస్థలు పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









