బ్యాంకులతో జరుగుతున్న పోరు లో టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది
- March 31, 2017
ఆస్ట్రేలియన్ బ్యాంకులతో జరుగుతున్న అతిపెద్ద రెగ్యులేటరీ పోరాటంలో టెక్ దిగ్గజం ఆపిలే గెలిచింది. ఆపిల్ కు అనుకూలంగా ఆస్ట్రేలియన్ కంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్(ఏసీసీసీ) తీర్పునిచ్చింది. దీంతో తన కాంటాక్ట్ లెన్స్ పేమెంట్స్ టెక్నాలజీపై పూర్తి హక్కులు దానికే సొంతమయ్యాయి. అసలు ఆస్ట్రేలియన్ బ్యాంకులకు, ఆపిల్ కు ఉన్న వివాదమేమిటంటే... ఆస్ట్రేలియాలోని నాలుగు దిగ్గజ బ్యాంకులు ఎలాంటి చెల్లింపులు లేకుండా తమ సొంత యాప్స్ కు ఆపిల్ పే టెక్నాలజీని...
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







